Posts

CDP - Definitions - Books - Psychologists

NOTE  :   In spite of many efforts, some errors may crept in the content. If found any mistakes/errors, it is kindly requested to bring to our notice through comment section. Thanks Definitions Education Psychology is the branch of psychology that deals with teaching and learning. -B.F. Skinner: Education Psychology is the "science of education," helping teachers understand student development and the processes of learning. - E. A. Peel Crow and Crow describes Education Psychology  as that which explains the learning experiences of an individual from birth to old age. -‘ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందే అభ్యసనాను భవాలను వర్ణించి, విశదపరిచేదే విద్యా మనోవిజ్ఞానశాస్త్రం’ - క్రో అండ్‌ క్రో Education Psychology is the investigation of psychological problems in education and the application of psychological principles to it. -C.V. Good Education Psychology  is the application of psychology's findings and theories in the field of education - Kolesnik ‘ మానవ స్వభావాన్ని గ...

CDP - యత్నదోష అభ్యసన సిద్ధాంతం

1890లో విలియం జేమ్స్‌ రూపొందించిన Principles of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన  అమెరికాకు చెందిన ఈ.ఎల్‌. థార్న్‌డైక్‌ అనే శాస్త్రవేత్త  1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు. అనేక తప్పులు చేయడం,  వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు.   ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది.  జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, ' అ భ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు. అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ  వాద  సిద్ధాంతం/ సంధానవాద సిద్ధాంతం/ ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం/    బంధనాల సిద్ధాంతం/ సుఖదుఃఖాల సిద్ధాంతం/ S-R-Type   ప్రాధాన్యత సిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు.   ఈ సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్...

CDP - Guidance & Counselling

I. మార్గదర్శకత్వం (Guidance):       వ్యక్తి తనలోని సామర్థ్యాలను గుర్తించి, తనకు తానే సహాయపడటానికి అందించే ఒక సహాయ ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారు. స్కిన్నర్:  ''మార్గదర్శకత్వం అంటే యువతీయువకులు తమలో తాము ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ". సెకండరీ విద్యా కమిషన్:  మార్గదర్శకత్వమనేది బాలబాలికలకు వారు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు పనిచేసుకోవాల్సిన ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా, వారి భవిష్యత్‌ను తెలివిగా ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది. మార్గదర్శకత్వం - రకాలు:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ (CBEVG), న్యూదిల్లీ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది. 1) విద్యా సంబంధ మార్గదర్శకత్వం:  ఇది విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.       విద్యార్థులు నూతనంగా ఒక పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సర్దుబాటు, పాఠశాల పట్ల అయిష్టత ఉన్నా, పరీక్షలు సరిగా రాయక మార్కులు తగ్గినా ఈ రకమైన మా...

Pallava Dynasty

Image
1. పల్లవులు విదేశీయులు అని వాదించిన చరిత్రకారుడు? 1) నీలకంఠ శాస్త్రి 2) పరబ్రహ్మశాస్త్రి 3) లూయిస్‌ రైస్‌ 4) వి.ఎ.స్మిత్‌ 2. మహా పల్లవ వంశ స్థాపకుడు? 1) సింహవిష్ణువు 2) మహేంద్రవర్మ 3) రవివర్మ 4) నరసింహవర్మ 3. సింహవిష్ణువు పట్ల తమిళభూమిలో అణచివేతకు గురైనవారు? 1) కలభ్రులు 2) ఆనంద గోత్రజులు 3) ఇక్షాకులు 4) విష్ణుకుండినులు 4. మహా పల్లవుల కాలంలో కృష్ణాప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు? 1) పుల్లలూర్‌ 2) కర్మరాష్ట్రం 3) కోనసీమ 4) లాటరాజ్యం 5. నీలకంఠశాస్త్రి ప్రకారం సింహవిష్ణు పరిపాలనా కాలం? 1) క్రీ.శ. 550-92 2) క్రీ.శ. 550-60 3) క్రీ.శ. 550-70 4) క్రీ.శ. 555-90 6. సింహవిష్ణువు తండ్రి? 1) సింహవర్మ 2) ఆదిత్యవర్మ 3) మహేంద్రవర్మ 4) నరసింహవర్మ 7. ఏ బాదామి చాళుక్య రాజుతో సింహవిష్ణువు పోరాడాడని కొందరు చరిత్ర కారులుభావించారు? 1) మొదటి పులకేశి 2) రెండో పులకేశి 3) కీర్తివర్మ 4) మంగళేశుడు 8. సింహవిష్ణువు ఆరాధించే దేవుడు? 1) ఇంద్రుడు 2) బ్రహ్మ 3) వినాయకుడు 4) విష్ణువు 9. సింహవిష్ణువు ఆస్థాన కవి? 1) ద...

Kothari National Education Indian Education Commission

  The Kothari Commission is also known as the  National Education Commission or the Indian Education Commission 4. 10+2+3 నమూనాను సూచించేది? 1.  కొఠారీ విద్యా కమిషన్‌ 2. ఈశ్వరీబాయి పటేల్‌ కమిషన్‌ 3. యశ్‌పాల్‌ కమిటీ 4. ఆచార్య రామ్మూర్తి కమిటీ

Sargent Commission of 1944

  సార్జంట్‌ నివేదిక (1944) పాఠ్య పుస్తకాలపై తక్కువ ఆధారపడాలి ఉపాధ్యయులకు రెండు సం.ల శిక్షణ, మహిళా టీచర్లను నియమించాలి. 1939 నుంచి 1944 కాలాన్ని విద్యపై కమిషన్‌లు లేకపోవడంతో చీకటి కాలం అంటారు. బ్రిటిష్‌ వారికి విద్యలో సలహాదారుడిగా ఉన్న జాన్‌ సార్జంట్‌ను CABE (సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) విస్తృతమైన విద్యా పథకాన్ని భారతదేశ విద్య కోసం రూపొందించమని కోరింది. అందువల్ల దీన్ని CABE నివేదిక లేదా యుద్ధకాల అనంతర ప్రణాళిక అని అంటారు.  ( post-war education plan for India, formally known as the Report of the Central Advisory Board of Education (CABE), led by Sir John Sargent) . 3-6 సం.లు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య 6-14 సం.లు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. ఇది ఇండియాలో 1984కి సాధించారు. (40 సం.లు) ఉన్నత పాఠశాల విద్యలో విద్యా సంబంధ, సాంకేతిక, వాణిజ్య విద్యలు ఉండాలి. ఇంటర్‌ మొదటి సం. ఉన్నత పాఠశాలలకు, రెండో సం. డిగ్రీ కళాశాలకు అనుసంధానించాలి. దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు 10 నుంచి 40 సం.లు వయస్సు కలిగిన పాఠశాలకు రాని వారికి అక్షరాస్యత, వయోజన విద్యా కార్యక్రమాలు, గ్రం...

Abbot-Wood Report of 1937

  అబాట్‌ ఉడ్‌ నివేదిక (1937) భారతదేశంలోని విద్య ఉద్యమ దశలుగా మూడు దశలను పేర్కొంటారు. అవి.. 1వ దశ (1905-1910) బెంగాల్‌ విభజనతో ప్రారంభమైంది 1905, జూలై 4న బెంగాల్‌ విభజన ప్రకటన వెలువడి 1905, అక్టోబర్‌ 16 నుంచి బెంగాల్‌ విభజన అమలు జరిగింది. అందువల్ల దీన్ని బెంగాల్‌ ప్రజలు ‘శోకదినంగా’ పేర్కొంటారు. ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో ఉద్యమం కొనసాగింది. ఈ మొదటి దశ ఉద్యమానికి సాయకులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సర్‌ గురుదాస్‌ చటర్జీ, అరవింద్‌ ఘోష్‌. రెండో దశ (1911-1922) నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ కాలేజ్‌ను ఏర్పాటు చేసి అరవింద్‌ ఘోష్‌ను ప్రథమ ప్రిన్సిపల్‌గా నియమించారు. వీటిలో చెప్పుకోదగిన ఉద్యమాలు 1917 చంపారన్‌ సత్యాగ్రహం. మూడో దశ (1930-38) 1920 సహాయ నిరాకరణోద్యమం వీటికి గాంధీజీ నాయకత్వం వహించాడు 1923-29 నిశ్శబద్ద కాలం శాసనోల్లంఘన ఉద్యమంతో ప్రారంభమైంది 1937లో మహాత్మాగాంధీ వార్ధా ప్రాంతంలో ఆల్‌ ఇండియా నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తూ జాకీర్‌ హుస్సేన్‌ అధ్యక్షుడిగా సమావేశం నిర్వహించారు గాంధీ హరిజన్‌ పత్రికలో కూడా బేసిక్‌ విద్య కోసం ప్ర...

Hartog Committee 1929

  హార్టాగ్‌ కమిటీ (1929) ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో ఉపాధ్యాయుల కోసం విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి 1919లో రౌలత్‌ చట్టాన్ని బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు రౌలత్‌ చట్టం పనితీరును మెరుగుపరచడం, విద్యను కూడా ఒక అంశంగా చేరుస్తూ 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సైమన్‌ గో బ్యాక్‌ అనే నినాదంతో ఉద్యమం ఈ కమిషన్‌లో ఢాకా యూనివర్సిటీలో పని చేసిన సభ్యుడు- సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌. వీరు ప్రాథమిక విద్య ముందుకు కొనసాగకపోవడానికి గల కారణాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలు, రవాణా, సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, కులం, మతం, అనారోగ్యం ప్రధాన కారణం వీటితో పాటు వృథా/అపవ్యయం/వేస్టేజ్‌ అంటే మధ్యలో చదువు మానేయడం, దీన్ని నియంత్రించడానికి పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. స్తబ్దత/నిలుపుదల/Stagnation- అంటే ఒకే తరగతిలో ఎక్కువ కాలం కొనసాగడం. అందువల్ల ఉపాధ్యాయులకు నాణ్యతతో కూడిన శిక్షణ, అర్హతలను పెంచడంతో పాటువేతనాలను పెంచాలి ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య, పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టాలి. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచి గ్రంథాలయాలు స్థాపించాలి. 1921లో ప్రా...

Sadler Commission Report of 1917 Calcutta University Commission

శాడ్లర్‌ కమిషన్‌ (1917)  1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పడిన సమస్య అధ్యయనం కోసం లీడ్స్‌ యూనివర్సిటీ వీసీ అయిన మైఖేల్‌ శాడ్లర్‌ను అధ్యక్షుడిగా, సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌ మొదలైనవారు సభ్యులుగా ఏర్పాటు చేశారు కలకత్తా సమస్యను పరిష్కరించడానికి ఢాకాలో కూడా విశ్వవిద్యాలయం ఉండాలి దీర్ఘకాలిక వీసీ (ఉపకులపతి) ఉండాలి వీరు ఇతర యూనివర్సిటీలకు కూడా సూచనలు చేశారు 10+2+3 విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. ఇంటర్మీడియట్‌ను వేరు చేస్తూ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఉండాలని సూచించారు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఆరోగ్య వ్యాయామ శాఖ) ఉండాలని సూచించారు యూనివర్సిటీలో సాంకేతిక విద్య కోర్సులు ఉండాలని సూచించారు సెనెట్‌ను కోర్టుగా పరిగణించాలి అదేవిధంగా సిండికేట్‌ను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌గా పరిగణించాలి మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ మినహా ఇతర సబ్జెక్టులను మాతృ భాషలో బోధించాలి.

1913 British New Eduation Policy

  బ్రిటిష్‌వారి నూతన విద్యా విధానం పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలలకు వేర్వేరు ప్రణాళికలు 1:30/1:40 ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి మాధ్యమిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, వేసవిలో శిక్షణా తరగతులు సెకండరీ విద్యను ప్రైవేటీకరణ చేయాలి, విశ్వవిద్యాలయాల విద్యా వ్యాప్తిలో భాగంగా 185 కళాశాలలను స్థాపించాలి.

Gopala Krishna Gokhale (1910-1911)

  గోపాలకృష్ణ గోఖలే (1910-1911) వీరు పుణె ఫెర్గూసన్‌ కళాశాలలో పని చేశారు. Servents of India Society స్థాపకర్త. Imperial legislative council లోని సభ్యుడు 6-10 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి ఈ ప్రస్థావన 1910లో ఒకసారి, 1911లో మరోసారి తీసుకొచ్చారు. అమాయకులు, నిరక్షరాస్యులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీపడలేదు. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఖర్చులు భరించాలి. స్థానిక ప్రభుత్వాలు సెస్‌ (Tax) ద్వారా వనరులు సమకూర్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకే ఒక శాఖ, ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. పాఠశాలకు పంపని తల్లిదండ్రులను శిక్షించాలి. గోపాలకృష్ణ గోఖలేకు ప్రేరణ గైక్వాడ్‌ మహారాజ్‌ . (1893-94)లో బరోడా సంస్థానంగా పిలవుబడే శాయాజీరావు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ 1906 నాటికి బరోడా సంస్థానం మొత్తం అమలు చేయాలి. గోపాలకృష్ణ గోఖలే అనుసరించిన చట్టాలు బ్రిటిష్‌ యాక్ట్‌-1870, 1877, 1880 పటేల్‌ యాక్ట్‌ అనే పేరుతో 1918 బొంబాయి మున్సిపాలిటీ అమలు చేసింది. 3. గోఖలే తీర్మానంలో ముఖ్యాంశం? 1. ఉచిత వి...

Indian Universities Commission 1902

విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌(1902) 1897 నుంచి 1902 వరకు కరువు, ప్లేగు వ్యాప్తి చెందడంతో విద్య లేని కారణంగా నిశ్శబ్ద కాలం అయ్యింది. 1899లో లార్డ్‌ కర్జన్‌ ప్రవేశం 1901లో భారతీయులు లేకుండా భారతీయ విద్యపై సిమ్లాలో మొదటి విద్యా సమావేశం (రహస్యంగా) నిర్వహించారు. ఈ సమావేశంలో 150 అంశాలను ప్రస్తావించగా ప్రధాన అంశం ప్రాథమిక విద్య అందువల్ల లార్డ్‌కర్జన్‌ 1904లో ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం నిధులు విడుదల చేశారు. థామస్‌ ర్యాలీ అధ్యక్షతన 1902లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1904లో భారతీయుల కోసం భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి సెనెట్‌, సిబ్బంది నియామకం కోసం సిండికేట్‌ ఉండాలని సూచించారు ఈ కాలంలో నాణ్యమైన మాధ్యమిక విద్యపై విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖను ప్రత్యేక విద్యాశాఖగా మార్పు చేశారు లార్డ్‌కర్జన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి ప్రైవేటు ఉద్యోగాలకు అనుమతి లేవని ప్రకటించారు. ఉన్నత విద్యా లక్ష్యం కేవలం ఉద్యోగాల కల్పన కోసం అంటూ గోపాలకృష్ణ గోఖలే దీన్ని వ్యతిరేకించారు.

Jyoti Ba Pule

  జ్యోతిబా ఫులే 1850వ సంవత్సరాన్ని మహిళా విద్య పునర్జన్మ ఏర్పడిన/ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు-1850 1851లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. అందుకే ఈయనను మహాత్మా, భారతదేశ క్రాంతి కారుడు అని, మహారాష్ట్ర మార్టిన్‌ లూథర్‌ అని పేర్కొంటారు. వీరు రచించిన గ్రంథం ‘బ్రాహ్మణాచే కసబ్‌’ జ్యోతిబాఫులే నా గురువు అని అంబేద్కర్‌ పేర్కొన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి ఫులే

Indian History - Mauryan Empire

  14. బలం ద్వారా గెలవడం కంటే ధమ్మ (ధర్మం) ద్వారా గెలవడం మేలని నమ్మినవారు? 1) శాంతమూలుడు 2) వరహమిహిరుడు 3) అశోకుడు 4) బింబిసారుడు 15. అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాన్ని సమాచారాన్ని రాజుకు అందించేవారు? 1) వేగులు 2) దూతలు 3) గవర్నర్లు 4) మహామాత్రులు 16. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధానికి స్వస్తి పలికిన రాజు పరిపాలన ఏ సామ్రాజ్యానికి చెందింది? 1) మౌర్య 2) మగధ 3) శాతవాహనులు 4) 1, 2 17. మౌర్య సామ్రాజ్యంలో గల ప్రాదేశిక రాజధానుల్లో సరైనవి? 1) నలంద, తక్షశిల, ఉజ్జయిని 2) గయ, పాటలీపుత్ర, తక్షశిల 3) తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి 4) కశ్మీర్‌, పానిపట్టు, ఉజ్జయిని 18. మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా లేనిది? ఎ) హిందూకుష్‌ పర్వతాలు బి) గంగా, యమున లోయలు సి) మాళ్వా పీఠభూములు డి) కృష్ణ, గోదావరి లోయ 1) ఎ, బి 2) బి మాత్రమే 3) సి, డి 4) ఎ, డి 39. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు ఎవరు? 1) చంద్రగుప్త మౌర్యుడు 2) కనిష్కుడు 3) అశోకుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి

Indian Constitution

47. ఏ ఆర్టికల్‌ ప్రకారం మైనారిటీలకు విద్యా సంస్థలు స్థాపించారు? 1) ఆర్టికల్‌ 14, 15 2) ఆర్టికల్‌ 29, 30 3) ఆర్టికల్‌ 20, 21 4) ఆర్టికల్‌ 28, 29 35. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నవారు? 1) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 2) డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌ 3) హృదయనాథ్‌ కుంజ్రూ 4) మహాత్మాగాంధీ 45. చిన్న తరహా రాజ్యాంగం అని దేనికి పేరు? 1) 53వ భారత రాజ్యాంగ సవరణ 2) 42వ భారత రాజ్యాంగ సవరణ 3) 44వ భారత రాజ్యాంగ సవరణ 4) 52వ భారత రాజ్యాంగ సవరణ 36. మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిపాదించే ఒక పదం? 1) ప్రజాస్వామ్య 2) సామ్యవాద 3) లౌకిక 4) సర్వసత్తాక 37. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్ణించారు? 1) సామ్యవాద, లౌకిక, గణతంత్ర, సర్వసత్తాక, ప్రజాస్వామ్య 2) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర 3) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర 4) లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సర్వసత్తాక

మాధ్యమిక విద్యా కమిషన్‌ (1950-53)

మన విద్యా యంత్రాంగంలో మాధ్యమిక విద్య బలహీనంగా ఉంది, దీన్ని సంస్కరించడం ఆవశ్యకం అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సిఫారసు చేయడంతో లక్ష్మణస్వామి మొదలియార్‌ మద్రాస్‌ యూనివర్సిటీ వీసీ అధ్యక్షుడిగా CABE ఏర్పాటు చేసిన రెండో కమిషన్‌. 1952, సెప్టెంబర్‌ 23న ఈ కమిషన్‌ నియమించగా 1954, ఆగస్టు 27న నివేదికను సమర్పించారు. మాధ్యమిక విద్యపై సమాచారం కోసం వీరు TOUR పర్యటన పద్ధతి, ప్రశ్నావళి పద్ధతులను వినియోగించారు. ప్రాథమిక విద్యను, విశ్వవిద్యాలయాల విద్యను అనుసంధానపరిచే మాధ్యమిక విద్య. సాటి మనిషితో హుందాతో కలిసి జీవించడానికి తగిన లక్షణాలను అలవాటు చేయని విద్య విద్యే కాదు. పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలి. విద్యా విధానం 5+3+4+3 గా ఉండాలి. 5- 1-5 తరగతులు- Jr. Basic 3-6-8 తరగతులు- Sr.Basic/Jr.Secondary 4- 9-12 తరగతులు- హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 3- డిగ్రీ విద్య హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ – 7 గ్రూప్స్‌. భాష, సైన్స్‌, సాంఘికశాస్త్రం, క్రాఫ్ట్‌ (చేతి పనులు) మొదలైన ప్రధాన సబ్జెక్టులతో పాటు వీరు కింది 7 గ్రూప్స్‌ను ప్రతిపాదించారు. మానవీయ శాస్త్రం, విజ్ఞాన ...

విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌ (1948-49)

స్వాతంత్య్రానంతరం మొదటిసారి 1948లో మన దేశానికి అవసరమైన విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి, ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించే సూచనలను ఇవ్వడానికి CABE ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి కమిషన్‌ ఈ కమిషన్‌లోని ముఖ్య సభ్యులు జాకీర్‌ హుస్సేన్‌, మొదలియార్‌ ఈ కమిషన్‌ మొదటి సమావేశం 1948, డిసెంబర్‌ 8న భారత ప్రభుత్వ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆధ్వర్యంలో జరిగింది. ఈయన గుర్తుగా జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం హైదరాబాద్‌లో స్థాపించారు. 1937-47 దశాబ్ద కాలాన్ని decade of provincial autonomy ఈ కమిషన్‌ను ఏర్పరిచే నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు 1857 – కలకత్తా, బొంబాయి, మద్రాస్‌ 1882- పంజాబ్‌ యూనివర్సిటీ 1916- బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవీయ కృషితో బీహెచ్‌యూ ఏర్పాటు చేశారు. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ, 1920లో అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు 1815లో మహ్మద్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలగా ప్రారంభం కాగా 1920 నుంచి అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీగా పిలుస్తున్నారు. 1922- ఢిల్లీ యూనివర్సిటీ 1923- నాగపూర్‌ యూనివర్సిటీ 1926- ఆంధ్రా యూనివర్సిటీ 192...

Percentages

  14 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? ఎ) 58 శాతం బి) 14 శాతం సి) 86 శాతం డి) 42 శాతం

Indian Geography - Wild-life

వైవిధ్యభరిత వన్యప్రాణులు విస్తృతంగా ఉన్న దేశం భారత్‌. ఇక్కడ మాత్రమే జీవించే ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆసియాటిక్‌ సింహాలు, రాయల్‌ బెంగాల్‌ పులులు, ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుతలు, మొసళ్లు, సరీసృపాలు, పక్షిజాతులు తదితర వన్యప్రాణులన్నీ దేశ సహజ వారసత్వ సంపదగా వర్థిల్లుతున్నాయి. పర్యావరణ సమతౌల్యానికే కాకుండా పర్యాటకానికి కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ వన్యప్రాణులు, వాటి సహజ ఆవాసాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. పర్యావరణ వ్యవస్థలను, వన్యప్రాణులను సంరక్షించేందుకు ఏర్పాటైన జాతీయ పార్కులు, అభయారణ్యాలు, ప్రాజెక్ట్‌ టైగర్‌ తరహా ప్రత్యేక విధానాలు, వాటి పరిధి, ఫలితాలను సమగ్రంగా తెలుసుకోవాలి. వన్యప్రాణులు దేశంలోని భౌగోళిక భిన్నత్వం, విభిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ వైవిధ్యం నేపథ్యంలో వివిధ అడవి జంతువులు, పక్షులు, కీటకాలకు సహజ ఆవాసాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో (15 లక్షలు) దేశంలో సుమారు 6.7% (81,251) రకాలు ఉన్నాయి. బ్రిటిష్‌ ప్రకృతి శాస్త్రవేత్త ఎస్‌.హెచ్‌.ప్రేటర్‌ (1934) ప్రకారం భారతదేశాన్ని ఆరు జంతు- భౌగోళిక ప్రాంతాలు...