Abbot-Wood Report of 1937
అబాట్ ఉడ్ నివేదిక (1937)
- భారతదేశంలోని విద్య ఉద్యమ దశలుగా మూడు దశలను పేర్కొంటారు. అవి..
- 1వ దశ (1905-1910)
- బెంగాల్ విభజనతో ప్రారంభమైంది
- 1905, జూలై 4న బెంగాల్ విభజన ప్రకటన వెలువడి 1905, అక్టోబర్ 16 నుంచి బెంగాల్ విభజన అమలు జరిగింది. అందువల్ల దీన్ని బెంగాల్ ప్రజలు ‘శోకదినంగా’ పేర్కొంటారు.
- ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో ఉద్యమం కొనసాగింది.
- ఈ మొదటి దశ ఉద్యమానికి సాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ గురుదాస్ చటర్జీ, అరవింద్ ఘోష్.
రెండో దశ (1911-1922)
- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజ్ను ఏర్పాటు చేసి అరవింద్ ఘోష్ను ప్రథమ ప్రిన్సిపల్గా నియమించారు.
- వీటిలో చెప్పుకోదగిన ఉద్యమాలు 1917 చంపారన్ సత్యాగ్రహం.
మూడో దశ (1930-38)
- 1920 సహాయ నిరాకరణోద్యమం
- వీటికి గాంధీజీ నాయకత్వం వహించాడు
- 1923-29 నిశ్శబద్ద కాలం
- శాసనోల్లంఘన ఉద్యమంతో ప్రారంభమైంది
- 1937లో మహాత్మాగాంధీ వార్ధా ప్రాంతంలో ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తూ జాకీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా సమావేశం నిర్వహించారు
- గాంధీ హరిజన్ పత్రికలో కూడా బేసిక్ విద్య కోసం ప్రస్తావించారు.
- బేసిక్ అనే పదం బేస్ అనే పదం నుంచి తీసుకున్నారు. అంటే అంతిమంగా లేదా మొత్తం అంశాలపై ఆధారపడి లేదా తయారు చేసిన విషయానికి సంబంధించిన పునాది అని అర్థం.
ముఖ్యాంశాలు…
1. మాతృభాష,
2. శిశు కేంద్రీకృత విద్యా విధానం,
3 కృత్యాలు
- ఈ విద్యపై ప్రజలు ఆసక్తి చూపించకుండా ఉండటం కోసం అబాట్ ఉడ్స్ను నియమించారు.
- విద్య సాంకేతిక పరంగా నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి.
- ప్రాథమిక విద్య చిన్న పిల్లల స్వాభావిక అభిరుచులను అనుసరించి కృత్యాల ద్వారా, ఆట పాటల ద్వారా కొనసాగాలి.
Comments
Post a Comment