విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ (1948-49)
- స్వాతంత్య్రానంతరం మొదటిసారి 1948లో మన దేశానికి అవసరమైన విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి, ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించే సూచనలను ఇవ్వడానికి CABE ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి కమిషన్
- ఈ కమిషన్లోని ముఖ్య సభ్యులు జాకీర్ హుస్సేన్, మొదలియార్
- ఈ కమిషన్ మొదటి సమావేశం 1948, డిసెంబర్ 8న భారత ప్రభుత్వ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆధ్వర్యంలో జరిగింది. ఈయన గుర్తుగా జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం హైదరాబాద్లో స్థాపించారు.
- 1937-47 దశాబ్ద కాలాన్ని decade of provincial autonomy
- ఈ కమిషన్ను ఏర్పరిచే నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు
- 1857 – కలకత్తా, బొంబాయి, మద్రాస్
- 1882- పంజాబ్ యూనివర్సిటీ
- 1916- బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)
- పండిట్ మదన్మోహన్ మాలవీయ కృషితో బీహెచ్యూ ఏర్పాటు చేశారు.
- 1918లో ఉస్మానియా యూనివర్సిటీ, 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు
- 1815లో మహ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలగా ప్రారంభం కాగా 1920 నుంచి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా పిలుస్తున్నారు.
- 1922- ఢిల్లీ యూనివర్సిటీ
- 1923- నాగపూర్ యూనివర్సిటీ
- 1926- ఆంధ్రా యూనివర్సిటీ
- 1927- ఆగ్రా యూనివర్సిటీ
- 1929- అన్నామలై యూనివర్సిటీ
- విశ్వవిద్యాలయాలు మన సంస్కృతికి, నాగరికతకు చిహ్నాలు
- విశ్వ విద్యాలయాలు సమాజ మేధో కేంద్రాలు
- ఉపాధ్యాయులు మూడు స్థాయిలు. అవి.. ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్
- ప్రతిభ ఆధారంగా ప్రమోషన్స్
- మాతృభాషలో బోధన
- పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సాయం
- యూనివర్సిటీ ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక విద్యా ప్రమాణాలు బాగుండాలి
- మహిళలు దేశ అభివృద్ధిలో సగ భాగం. అందువల్ల అధికంగా మహిళా కళాశాలల ఏర్పాటు
- ఉన్నత విద్యలో నైతిక బోధన
- యూనివర్సిటీ విద్య ఉమ్మడి జాబితా, యూజీసీ ఏర్పాటు చేయాలి
- 1953లో వీరి సిఫారసుతో యూజీసీ స్థాపన, 1956లో పార్లమెంటు చట్టం ద్వారా గుర్తింపు.
- పీజీ, పీహెచ్డీ కోర్సులో విద్యార్థులను అఖిల భారత ప్రాతిపదికన చేర్చుకోవాలి.
- యూనివర్సిటీలో చేరే విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
- వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత, గ్రామీణ విశ్వ విద్యాలయాలు
- యూనివర్సిటీ స్థాయిలో పని దినాలు- 180 రోజులు (పరీక్షలు మినహా)
- ఇవి 3-టర్మ్స్గా ఉండాలి. ఒక్కొక్క టర్మ్ 11 వారాలు ఉండాలి.
- ట్యుటోరియల్ క్లాసెస్ నిర్వహించాలి. ఇవి గ్రంథాలయాలు నిర్వహిస్తే బాగుంటుంది.
- 1:6 నిష్పత్తిలో విద్యార్థులు ఉండాలి
- బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం, ఢిల్లీ మొదలైన యూనివర్సిటీల్లోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.
మూల్యాంకనం
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలు విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి తెస్తుంది.
- దీని కోసం సాంకేతిక సహాయాన్ని వినియోగించుకోవాలి.
- 70 శాతానికి పైగా మార్కులు వస్తే మొదటి ర్యాంకు
- 55 శాతం నుంచి 69 శాతం పై మార్కులు రెండో ర్యాంకు
- 40 శాతం పై మార్కులు మూడో ర్యాంకు
- గ్రేస్ మార్కుల విధానం రద్దు (పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం)
- పీజీ కోర్సుకు మినహా మిగిలిన వాటికి Viva కోర్సు అవసరం లేదు.
యూనివర్సిటీ పరిపాలన యంత్రాంగం
1. చాన్స్లర్ (గవర్నర్): వీరికి కింది సిబ్బందిని నియమించే అధికారం ఉంటుంది.
- వైస్ చాన్స్లర్, సెనెట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, అకడమిక్ కౌన్సిలర్, స్టాఫ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఫైనాన్స్ కమిటీ, సెలక్షన్ కమిటీ
వృత్తి విద్యా కోర్సులు ఐదు భాగాలు
- వాణిజ్యం, ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం, వ్యవసాయం, వైద్యం
- ప్రాథమిక విద్య- 1-10 వరకు
- మాధ్యమిక విద్య- ఇంటర్
- ఉన్నత విద్య- డిగ్రీ
- సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం మాధ్యమిక విద్య బాగుంటే విశ్వవిద్యాలయాల విద్య బాగుంటుంది.
1. స్వాతంత్య్రానంతరం విశ్వవిద్యాలయ విద్యను పునర్నిర్మించడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిషన్?
1. మొదలియార్ కమిషన్
2. రాధాకృష్ణన్ కమిషన్
3. హంటర్ కమిషన్
4. కొఠారీ కమిషన్
1. మొదలియార్ కమిషన్
2. రాధాకృష్ణన్ కమిషన్
3. హంటర్ కమిషన్
4. కొఠారీ కమిషన్
5. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం?
1. 1918 2. 1818
3. 1928 4. 1978
1. 1918 2. 1818
3. 1928 4. 1978
---
Comments
Post a Comment